చాలాకాలం తర్వాత ఆర్యన్ రాజేష్ హీరోగా ఒక సినిమా మొదలైంది.
దక్షిణాదిన పేరుపొందిన చిత్ర నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ చాలా కాలం తర్వాత తెలుగులో ఒక సినిమాను నిర్మిస్తోంది.
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ గ్రీన్‌విల్ (టాగ్) సంస్థ సభ్యుల కల నిజమయ్యింది.
మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తున్న 'ఒకటి నాలుగు' సినిమా షూటింగ్ మొదలైంది.
భవిష్యత్తులో నటుడు కమల్ హాసన్‌తో కలసి సినిమా చేస్తానని హాలీవుడ్ నటుడు జాకీచాన్ తెలిపారు.
తెలుగు సాహిత్యంలో పదకీర్తనలకు ఆద్యుడు అన్నమయ్య.ఆయన 32 వేల పదాలు శ్రీవేంకటేశ్వరునిపై రచించి,తన పదాలతో శ్రీవారి పదార్చన చేసి తరించారు.
కర్ణాటక సంగీతంలో లబ్ద ప్రతిష్టులైన అనేకమంది వాగ్గేయకారులు ఆ సంగీతానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు.
దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి,అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి.
సుమంత్ హీరోగా ఎస్.ఎస్. క్రియేషన్స్ బానర్‌పై సుప్రియ నిర్మిస్తున్న 'పౌరుడు' సినిమా ఆడియో సీడీలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి.
మరికొన్ని...